Wednesday 28 February 2018

ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ 5

RareDesi.com

Telugu Sex Stories ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ఆగష్టు 15వ తేదీ., అప్పటిదాకా పరాయి పాలనలో ఉన్నాం. చరిత్రలో దేశపఠం రూపురేఖలు మారిపోయ్యాయ్.
మలయా ద్వీపం, ఒకప్పటి రంగూన్, ఆఖరికి దేశాలు దాటి మన చరిత్ర ఉంది. నేడు పాకిస్తాన్ అని చెప్పుకుంటున్న దేశం కూడా మన దేశమే.....బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా 64 దేశాలు, చప్పన్నారు అంటే 46 దేశాలు అంటారు. కానే 64 దేశాలు వాటి వేషబాషలు వేరు.,
కాశ్మీరం ఒకప్పుడు బ్రాహ్మణులు సరస్వతీ పీఠం అని చెప్పుకునేవారు. అక్కడ దేశ సంపద., కాశ్మీర్ రాజు తన సంస్థానాన్ని కలిపినప్పుడు ఒక భాండాగారం అంత అంటే వెయ్యి గజాల గది నిండా ఉన్న బంగారం, నగలు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఈ దేశం లో కలిపివేయబడ్డాయి.

అలాగే గోల్కొండ గనులు అని చెప్పేచోట గుంటూరులో మనదేశానికి మానికమైన రత్నం కొహ్-యే-నూర్ లభించింది.
ఆఫ్రికాలో గనులు బయటపడక పూర్వం అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మనదేశమే రత్నగర్భ.
ఇలాఎన్ని విలువయిన వజ్రాలు ఇక్కడి నుండి వేరే దేశాలకు వెళ్ళిపొయ్యాయో ఆలోచించండి.

ఇంకా కొన్ని అపప్రధలు కూడా బయలుదేరాయి. మనకు నాగరికత తెలియదు అని Indians అంటే వేటాడుతూ., పాములు ఆడిస్తూ బ్రతుకుతారని.
అలా అంటూనే విదేశీయులు మన ఆయుర్వేదాన్ని, అందులో మూలికల సారాన్ని గ్రహించి వారివిగా చెప్పుకుంటున్నారు. పసుపు, తులసి patient రైట్స్ తీసుకోవడం వంటివి.
ఇంకా మనమీద చేసిన చెత్త ఏంటంటే. BT అనగా బయోటెక్నాలజీ.
మా అమ్మగారు వంకాయ కూర చేస్తే లొట్టలు వేసుకుని తినేవాళ్ళం.
ఇప్పుడు వంకాయ కూర అంటే పారిపోతున్నాం.
నెయ్యి కూడా మామూలు బఱ్ఱె పాలు మంచివి కానే జీన్స్ చేంజ్ చేసిన జెనిటికలీ developed అవసరం ఏంటో....?!అర్ధం కాదు.

చరిత్ర చదివినప్పుడు నాగరికతలు అన్నీ నదీలోయలోనో.నదుల ఒడ్డున పుట్టాయి. ఉదా|| గంగ ప్రవహించినచోట వారణాసి. యమునా పక్కనే మధుర.,
గోదావరి పక్కనే రాజమహేంద్రవరం., ధాన్యకటకం ఇలా నాకు తెలిసినవి. ఇంకా అనేకం ఉన్నాయి.

మనదేశానికి ఒక మహాత్ముడు అవసరం. ఆ సత్యాన్ని తెలియజేసినవాడు గాంధీమహాత్ముడు. ప్రజలను ఈ రోజున చైతన్యం చేయడానికి మేదోమధనం అంటున్నారే.?
అదే ఆ చైతన్యమే ప్రజలకు కావలసింది. అలా చైతన్యం చెందితే నువ్వే ఒక మహాత్ముడివి.
కుటుంబం అంటే 1900 శతాబ్దంలో తల్లి తండ్రి పిల్లలు.
పెద్ద కొడుకు ఇంటికి తండ్రి తరువాత స్థానం
అతను చెప్పిందే జరిగేది.
అయితే అమ్మాయిలు తండ్రి చెప్పింది వినేవారు., ఆ సమయం లో న:స్త్రీస్వాతంత్ర్యమర్హతి అని ఉవాఛ.
వ్యక్తిస్వామ్యం 1980 తరువాత మొదలయింది.
కుటుంబ పాలనలో కూతురు కూడా సమానం అయితే తండ్రి బాధ్యత కొడుక్కి ఎంతవరకూ ఉంటుంది.
ఎందుకంటే తండ్రి అందించిన వంశం, బాధ్యతని ఈ రోజున ఏ ఆడపిల్ల పాటిస్తోంది.
మిగిలిన బాధని కూడాతరువాత తెలియజేస్తాను.

Best Telugu Sex Stories

1 comment: